Congress Will Win Majority MP Seats Says Revanth Reddy: రాజకీయం అయిపోయిందని.. ఇక పరిపాలపై దృష్టి సారిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలను ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలపై స్పందించారు.
We Will Majority Lok Sabha Seats KT Rama Rao Hopeful: అత్యధిక ఎంపీ స్థానాలు తామే గెలవబోతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మని ప్రజలు కారుకే ఓట్లు గుద్దారని తెలిపారు.
YS Jagan And Other Leaders Tour Planning: ఇన్నాళ్లు ఎన్నికల్లో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు విరామం తీసుకున్నారు. పోలింగ్ ముగియడం.. ఎన్నికల ఫలితాలకు మధ్య సమయం చాలా ఉండడంతో నాయకులు టూర్లకు పయనమవుతున్నారు.
Revanth Reddy Govt Not In Power On August: లోక్సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ జోష్యం చెప్పారు.
Revanth Reddy Govt Collapse In August: లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేవో మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ మంత్రులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Loksabha elections 2024: పాత బస్తీలో చివరి గంటలో మజ్లీస్ పార్టీకి చెందిన వారు భారీగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీజేపీ మాధవీలత ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం 35 ఉండగా.. కేవలం చివరి గంటలో 14 శాతం ఎలా అవుతుందని ఆమె పలుఅనుమానాలు వ్యక్తం చేశారు.
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Telangana Lok Sabha election 2024 Phase 4 Voting Live: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా.. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించనున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Himanshu Rao First Vote In Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.