Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Bhadradri Kothagudem: ఎన్నికల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Loksabha elections 2024: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. కొందరు ఓటర్లను ఫెస్ రికగ్నిషన్ చేయకుండానే ఓటువేయడానికి పంపిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పోలింగ్ బూత్ కు స్వయంగా వెళ్లారు.
Hyderabad Lok Sabha Election 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ విడతలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తను పోటీ చేస్తోన్న పార్లమెంట్ సీటులో బురఖాలను తనిఖీ చేస్తూ సంచలనం రేపింది.
Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్సభకు సంబంధించి 543 లోక్సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
TS Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.