KCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
Revanth Reddy Orders To Loan Waiver And Grain Purchase: చెప్పినట్టే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి సారించారు. రుణమాఫీతోపాటు ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్సభ ఎన్నికల అనంతరం నాగర్కర్నూల్ లోక్సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Congress Will Win Majority MP Seats Says Revanth Reddy: రాజకీయం అయిపోయిందని.. ఇక పరిపాలపై దృష్టి సారిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలను ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలపై స్పందించారు.
Revanth Reddy Govt Not In Power On August: లోక్సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ జోష్యం చెప్పారు.
Revanth Reddy Govt Collapse In August: లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేవో మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ మంత్రులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao Public Request On Power Cut: తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ కోతలు సాధారణమని.. ప్రజలంతా చార్జింగ్ బల్బులు, కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వమని చురకలు అంటించారు.
Revanth Reddy Daughter Naimisha Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్రికెట్ మ్యాచ్కు అనాథ పిల్లలను తీసుకెళ్లారు.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
JP Nadda on Revanth Reddy: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా భువనగిరి లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
KT Rama Rao Counter To Revanth Reddy On Saree Were Comments: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాదిరి విమర్శలు కొనసాగాయి. ముఖ్యంగా 'చీర' వ్యాఖ్యలతో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్ ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.