తెలంగాణ కాంగ్రెస్ లో వార్ ముదిరింది. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ వాయిస్ పెంచారు.విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ సభ తాజా వివాదానికి కారణమైంది. యశ్వంత్ సిన్హాను వీహెచ్ కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... పార్టీ ఆదేశాలను ఎవరూ ధిక్కరించినా గోడకేసి కొడతానంటూ హెచ్చరించారు. ఈ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు
Kcr Shock: కేంద్ర సర్కార్ పై దూకుడు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి సవాల్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.
Revanth Reddy to Siddipet Police: సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన 130 మంది విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎన్ఎస్యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్ను దారి మధ్యలోనే సిద్ధిపేట వద్ద అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Revanth Reddy On Agnipath : ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన కొనసాగిస్తోంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మల్కాజ్ గిరిలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Rahul KTR: వలసల జోరు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ కు రాష్ట్రపతి ఎన్నికలలో షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది.
Revanth Reddy: ఎక్కడైనా పార్టీలోకి వలసలు ఉంటే.. ఆ పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తుంది. వలస నేతలతో పార్టీ బలోపేతం అవుతుందనే ఆశ ఉంటుంది. కాని తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరోలా ఉంది. ఆ పార్టీలోకి కొన్ని రోజులుగా చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వర్గ పోరు పెరిగిపోతోంది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో విపక్షాలు దూకుడు పెంచాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి
TPCC President Revanth Reddy questioned whether the Nazrana given to the youth in the country would file cases if they protested against the wrong decisions taken by the government
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.