YS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.
Ys Jagan CBI Cases: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. వాయిదాలు, ఇతర కారణాలతో ఇప్పటి వరకూ జరగని సీబీఐ అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
YS Jagan Review With YSRCP MLAs In Tadepalli: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అపధ్దర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు.
YS Jagan Loss Factor: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు భారీ షాక్ ఇచ్చాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి దాదాపుగా క్లీన్స్వీప్ చేసింది. మరి జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకు ఏమైంది, ఎక్కడ తేడా కొట్టింది, కూటమికి, వైసీపీకు మధ్య ఓట్లలో అంతరం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే.
Richest MP List: దేశంలో 18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో అగర్భ శ్రీమంతులు విజయం సాధించారు. ఒకర్ని మించి మరొక కోటీశ్వరులు కన్పిస్తున్నారు. అందరికంటే టాప్లో తెలుగువాడు నిలవడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Dream Fulfill With YS Jagan Defeat In AP Elections: ఐదేళ్లు ఒక్క మనిషి రాజకీయాలను పూర్తిగా మార్చి వేసింది. నాడు విజయంలో కీలక పాత్ర పోషించగా నేడు అదే వ్యక్తి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఆమెనే వైఎస్ షర్మిల.
AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు అందర్నీ విస్మయపరిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ మాత్రం ఊహించని ఫలితమిది. నమ్ముకున్న వర్గాలు దెబ్బేస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికలతో జగన్కు అర్ధమై ఉంటుంది. దీనికి కారణాలేంటో విశ్లేషిద్దాం.
Loksabha Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకు భారీ షాక్ ఇచ్చాయి. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ రెండింట్లోనూ పార్టీ ఘోరంగా వెనుకబడింది. గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లను చేజిక్కించుకున్న వైసీపీ ఇప్పుడు కేవలం 4 స్థానాలకే పరిమితమైంది.
Rushikonda Building: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి భారీ విజయంతో దూసుకుపోతోంది. లెక్కలు మారిపోయాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలెట్టేశారు.
These Is The Reasons Of YSRCP Crushing Defeat In AP Assembly Election Results: ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలన తీర్పుతో వైఎస్ జగన్ను చావు దెబ్బ తీశారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో తీర్పునివ్వడం చూస్తుంటే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. జగన్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి.
Gorantla Buchiah Chowdary: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చాయి. ఆధిక్యంలో తొలి బోణీ ఇచ్చిన స్థానమే విజయంలో కూడా ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
Pithapuram: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం చర్చనీయాంశమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఇది డూ ఆర్ డై ఎన్నిక కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Ys Jagan Oath: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందో ఏంటో తెలియక రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ చేస్తున్న ప్రకటన వెనుక ఆ పార్టీ ధీమా ఎంటో అంతుబట్టడం లేదు.
Jagan Tsunami: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఒంటరిగా అధికార పార్టీ, మూడు పార్టీలతో కూటమి బరిలో దిగాయి. హోరాహోరీ ప్రచారం అనంతరం పోలింగ్ ముగించుుకుని ఇప్పుడు సమీకరణాల్లో, పోలిగ్ సరళిపై పడ్డాయి. ఎవరికివారు గెలుపోటములపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
High Tension In Andhra Pradesh Polling Booths: ఏపీ భవిష్యత్కు కీలకమైన ఎన్నికలు కొన్నిచోట్ల హింసాత్మకంగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదాలు చోటుచేసుకుని పరస్పరం దాడులు జరిగాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
AP Elections 2024: దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపించింది. ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి గడువుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరు ఎక్కడనేది చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.