గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య సయోధ్య పూర్తిగా చెడిందా.. మజ్లిస్ ఎమ్మెల్యే అంతటి తీవ్ర వ్యాఖ్యలకు కారణమేంటి..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు సంబంధించి కీలకమైన ఘట్టమంతా ముగిసింది. అటు నామినేషన్ల స్క్రూటినీ ఇటు ఉపసంహరణ రెండూ ముగిశాయి. గ్రేటర్ బరిలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు లేదని ఒవైసీ స్పష్టం చేశారు.
బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు.
Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 11కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్నగర్ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi On Babri Masjid Demolition Verdict) తీవ్ర స్థాయిలో స్పందించారు.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిని నివారించేందుకు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ అమలు ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు.
లాక్ డౌన్ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ అల్లర్లకు కారకులెవరు ? ఢిల్లీలో హింసకు పాల్పడిన అల్లరిమూకలు, ముఠాలను ప్రోత్సహించిందెవరు ? దేశం నలుమూలల నుంచి వివిధ సందర్భాల్లో నేతలు చేస్తోన్న విద్వేషపూరిత ప్రసంగాలే అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడేందుకు ఊతమిస్తున్నాయా ? ఒక పార్టీపై మరొక పార్టీ బురదజల్లుకునే క్రమంలో నేతలు ఇస్తోన్న విధ్వేషపూరిత ప్రసంగాలు అల్లరిమూకలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపే ప్రత్యేక కథనమే ఈ వీడియో స్టోరీ.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఢిల్లీలోని షహీన్ బాగ్లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ వేలాది మంది నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
JBS and MGBS Metro Route: హైదరాబాద్లో ఫిబ్రవరి 7 నుంచి మరో 11 కి.మీ మేర మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అయితే తమ ప్రాంతంలో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుందో చెప్పాలంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.