Owaisi on Lakhimpur kheri: లఖీంపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హింసాత్మకంగా మారిన ఈ ఘటనపై ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో వాతావరణం వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్లను టార్గెట్ చేశారు.
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేక శక్తులకు ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Tamilnadu Elections 2021: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమిళనాడు ఎన్నికల్లో పోటీకు సిద్దమయ్యారు. టీటీవి దినకరన్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఒవైసీ సారధ్యంలో ఎంఐఎం తమిళనాడులో మూడు స్థానాల్నించి పోటీ చేయనుంది.
Asaduddin owaisi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగుతున్నారు. ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాలపై దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరుతుందా లేదా..
Ayodhya New Mosque: అయోధ్యలో ఓ వైపు రామమందిరం..మరోవైపు మసీదు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. భారీగా విరాళాల సేకరణ నడుస్తోంది. అదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
MIM Support: ప్రతిపక్షం ఆరోపిస్తుందే నిజమవుతుందా..బీజేపీ బీ టీమ్ ఎంఐఎం పార్టీనా..బీజేపీ గెలుపు కోసమే ఎంఐఎం వివిధ రాష్ట్రాల్లో పోటీకు దిగుతుందా..ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై కూర్చునేదెవరు..ఇప్పుడిదే ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాని నేపధ్యంలో ఏ ఇద్దరు కలుస్తారనే విషయంపై చర్చ సాగుతోంది.
Owaisi Praises CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం కేసీఆర్ను చాలా బలమైన నేత అని అన్నాడు ఓవైసి. దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుతమైన భవిష్యత్తు ఉన్న నాయకుడని పేర్కొన్నాడు. జీహెచ్ఎంసి ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ కేసీఆర్ మంచి పరిపాలన సాగిస్తున్నారు అని ప్రశంసించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పట్టున్న స్థానాలన్నింటిని కైవసం చేసుకోని మూడో స్థానంలో నిలించింది ఎంఐఎం పార్టీ. 2016 ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫలితాల అనంతరం ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు.
Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమౌతోంది. కీలకమైన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ ఎన్నికల్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు భారీగా భద్రత ఏర్పాటవుతోంది.
Election Manifesto: ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పార్టీల మ్యానిఫెస్టోలు విడుదలవుతుంటాయి. ఊకదంపుడు హామీలిస్తుంటాయి. తరువాత మర్చిపోతుంటాయి. మరి అసలు మ్యానిఫెస్టోనే విడుదల చేయని పార్టీ ఒకటుంది తెలుసా..నిజమే..ఇదిగో ఆ వివరాలు
హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) అనగానే ఓట్ల కోసం నగరవాసులు గుర్తుకొచ్చారా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రశ్నించారు.
GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రచార కార్యక్రమం సందర్భంగా కొంత మంది ముస్లీం మహిళలు ఆయన్ను నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.