Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.
5th Phase Lok Sabha Polls 2024: 5వ విడత లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ సీట్లకు 695 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా సహా ముఖ్యమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4 విడతల్లో పోలింగ్ పూర్తైయింది. 5వ విడతకు ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. ఈ విడతలో 49 లోక్సభ సీట్లకు ఎన్నికలు రేపు (సోమవారం) జరగనున్నాయి.
Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.
Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనేఉ తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Top cheapest countries to travel from Bharat: చాలా మందికి ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించదు. కానీ భారత్ పక్కన ఉన్న ఈ దేశాలను అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు ఈజీగా చుట్టి రావొచ్చు. అవేంటో చూడండి..
PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్కు సర్రైజ్ ఇచ్చారు.
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Amit Shah on POJK: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పీవోజేకే పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీవోజేకు భారత్లో కలుతామంటూ తన ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
IMD Rain Alert: భగభగమండే ఎండల్నించి త్వరగానే ఉపశమనం లభించనుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mamata Banerjee Another Shock To INDIA Bloc Only Outside Support: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పి కాంగ్రెస్కు భారీ షాకిచ్చారు. ప్రభుత్వంలో తాము భాగం కామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
Narendra Modi Assets Here Affidavit Details: లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తులు రూ.3 కోట్లు ఉన్నాయి. గతం కంటే కొంత పెరగడం విశేషం.
Kangana Ranaut Assets: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. సెలవులున్నా ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి. సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఎండల్నించి ఉపశమనం పొందేలా బెస్ట్ సమ్మర్ టూరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాలు తిరిగి రావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.