Hyderabad: లక్ష్మీ నారాయణ అనే యువకుడు డెంటల్ సర్జరీ కోసం జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ 'స్మైల్ డిజైనింగ్' ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి డెంటల్ వైద్యులు మోతాదుకు మించి అనస్థీషియా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె జగజ్యోతి ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Invest Telangana: అధికారం మారినా తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తెలంగాణకు పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దావోస్ సదస్సు వేదికగా కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు ముందుకురాగా.. తాజాగా మరో కంపెనీ తెలంగాణకు చేరుకుంది.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Hyderabad: నీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతుంటే ఒక్కమాటకూడా మాట్లాడట్లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Crime News: కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ అతని భార్య భాగ్య పురుగుల మందు తాగారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.
KK Senthil Kumar Wife Passed Away: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ముఖ్యంగా కృష్ణానది ప్రాజెక్టుల పై రచ్చ కొనసాగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు.
Viral News: విజయ్ దేవర కొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన గీత గోవిందం మూవీ ఎంత ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇందులో విజయ దేవరకోండ విజయ్ గోవింద్ గాను, రష్మిక గీతా పాత్రలో ఒక రేంజ్ లో నటించారు. వీరి మధ్య కెమిస్ట్రి ఈ సినిమాకే హైలేట్ గా నిలిచింది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Gas Cylinder Blast: హైదరాబాద్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నగరంలోని అమీర్ పెట్ మెట్రో స్టేషన్లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. కవర్ ను కట్ చేసి తిందామని చూశాడు. అంతలో ఊహించని షాక్ ఎదురైంది. చాక్లెట్ లో ప్రాణాలతో, పాకుతున్న పురుగును గమనించాడు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Hyderabad: బీఆర్ ఎస్ లీడర్, మాజీ సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ను మార్చి టీజీగా చేయడం సెటైరిక్ గా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.