Asaduddin Owaisi: సహనం కోల్పోయి అసదుద్దీన్‌ బూతు పురాణం

Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్‌ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

  • Zee Media Bureau
  • May 6, 2024, 12:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News