Dearness Allowance: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జూలై రెండవ దఫా డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. ఏడాదిలో జరగాల్సిన రెండవ దఫా డీఏ పెంపు ఎంతనేది మరో పదిరోజుల్లో తేలనుంది.
Update on 8th Pay Commission: కొత్త పే కమిషన్ అమలుపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. మోదీ సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Update on 7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా డియర్నెస్ అలవెన్స్ అందుతుంటుంది. వచ్చే నెల నుంచి కొత్త డీఏ అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. డీఏ ఈసారి ఎంత పెరగనుంది, అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
New Updates on 7th Pay Commission : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. సర్కారు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
8th Pay Commission Latest News: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జీతాలు మాత్రం జూలై నెలతో కలిపి అందజేయనున్నారు.
ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. డియర్నెస్ అలవెన్స్ 46 శాతానికి చేరితే.. ఏడాదికి జీతం పెరుగుతుంది..? వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: ఈ ఏడాది కరువు భత్యం 4 శాతం పెంచడంతో డీఏ 42 శాతానికి చేరింది. రెండోసారి ఎంత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా విడుదల అవ్వడంతో డీఏ పెంపుపై ఓ క్లారిటీ వచ్చింది.
Update on 7th Pay Commission DA Hike: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ రాబోతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ డేటా వచ్చేసింది. మార్చి నెల కంటే ఈసారి ఎక్కువ పాయింట్లు పెరగడంతో డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది.
7th Pay Commission ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాలు గత రెండు నెలల్లో వరుసగా శుభవార్తలు అందించాయి. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన తరువాత.. రాష్ట్రా ప్రభుత్వాలు కూడా కరువు భత్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Update on 7th Pay Commission: రాష్ట్ర ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. డీఏ పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం భారీగా డిఏ పెరగనుంది. ఈసారి డీఏ 4 శాతం కాదు..ఏకంగా 8 శాతం పెరుగుతోంది. నమ్మలేకున్నారా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.
DA Hike Updates: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 42 శాతం డీఏతో మే నెల జీతం భారీగా ముట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డీఏ 4 శాతం పెంచబోతోందని ఏడవ వేతన సంఘ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే ఉద్యోగాల వారికి బేసిక్ పే పెరుగుతుందో, ప్రాథమిక వేతనం పెరుగుతుందా లేదా ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
7th Pay Commission DA Hike: ఈ ఏడాది సెకెండ్ డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జూలై lవ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో డీఏ అమలుకానుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు మరిన్ని బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది.
7th Pay Commission Latest Update: డీఏ పెంపు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన 100 రోజులకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో రెండో పెంపు ఉండనుంది. జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చి నెలలో వచ్చింది. నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. జూలై నెలలో ఎంత పెంపు ఉండనుందంటే..?
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం పెంచగా.. మరో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2.15 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.