Komatireddy Rajagopal Reddy into BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. బీజేపీ శ్రేణులు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.
Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
Revanth Reddy: మొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు.. నిన్న గ్రేటర్ కార్పొరేటర్ విజయారెడ్డి.. నేడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గాంధీభవన్ కు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి
Komatireddy Meet Etela: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ దూకుడుగా వెళుతోంది.అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా.. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది.
Etela Rajender: తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమా? అమిత్ షా స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది.
Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనితీరుపై తన దాడి కొనసాగిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మరోసారి లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖలో రైతులకు సంబంధించిన పలు అంశాలను ప్రశ్నిస్తూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? అధికారం సాధించే వరకు కమలం ఆపరేషన్ కొనసాగుతుందా? అంతే తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో అవునని చెప్పక తప్పదు. నెల రోజుల్లోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించారంటే బీజేపీ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ చేసిందో అర్ధమవుతోంది.
BJP SHOCK: జాతీయ నేతల పర్యటనలతో ఫుల్ జోష్ లో ఉంది తెలంగాణ బీజేపీ. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు సక్సెస్ అయ్యాయని భావిస్తున్న కమలం నేతలు.. తమ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెబుతున్నారు. కాని తాజాగా తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు
Bandi Sanjay Kumar Special Story: రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ పీఠాన్ని అధిష్టించి మూడేళ్లు గడిచాయి. రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు ఎంపీగా తన నియోజకవర్గం అభివృద్ధినీ కాంక్షిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా ఎన్నికై మూడేళ్లయిన సందర్భంగా బండి సంజయ్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
PM Modi Hyderabad Tour: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26న హైదరాబాద్ రానున్నారు. అధికార పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Gaddar Meets Amit Shah: ప్రజా యుద్ధ నౌక గద్దర్ బీజేపీ తుక్కుగూడ బహిరంగ సభలో ప్రత్యక్షమయ్యారు. సభ ముగిసిన అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లి అమిత్ షాను కలిశారు.
Bandi Sanjay on KCR : తెలంగాణలో రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సీఎం కేసీఆర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామన్నారు.
JP Nadda: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్ నగర్లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్తో పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండి సంజయ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.