మండు వేసవిలో ఎక్కడికైనా సందర్శించాలంటే జూన్ నెల మంచి సమయం. అందమైన హిల్ స్టేషన్లు, మనోహరమైన ప్రాంతాలు సందర్శించేందుకు అనువైంది. దేశంలోని టాప్ 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Step by Step Process for Passport Renewal: సాధారణంగా ఏ ఇతర దేశాలకు వెళ్లాలన్నా మనకు పాస్పోర్ట్ ,వీసా తప్పనిసరి. వీసా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి అయితే పాస్పోర్ట్ మీరు ఏ దేశానికి చెందినవారు అని ఒక ప్రూఫ్.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. మరో రెండు నెలల్లో డీఏతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెండోసారి పెరగాల్సిన డీఏ జూలైలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
Narendra Modi Hotel Bill Stay In Mysuru Hotel: ఇతర ప్రాంత పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బస చేసిన హోటల్ అద్దె విషయమై వివాదం సద్దుమణిగింది. హోటల్ అద్దె చెల్లించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
Loksabha elections 2024: బీహర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెమాల్ తుపాను నిన్న అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులతో పశ్చిమ బెంగాల్లో బీభత్సం నెలకొంది. వేలాదిమంది నిరాశ్రయులు కాగా ఇద్దరు మృతి చెందారు. వందలాది చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. వందల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు మీ కోసం..
7th Pay Commission DA Hike News: లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే.. ఆటోమేటిక్గా జీరో అవుతుందా..? తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుంది..? అనేది క్వశ్చన్ మార్క్గా మారింది.
Big twist Pune accident case: పూణే పోర్షే యాక్సిడెంట్ ఘటనలో సినిమా రేంజ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలో బాలుడి తండ్రి, తాతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాజగా, ఈ ఘటనలో ఇద్దరు ప్రభుత్వ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాస్తంత తీరిక దొరికతే వివిధ ఛానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పడంతో పాటు యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రకటన చేసారు.
Remal Cyclone live updates: తీవ్రతుపానుగా మారిన రెమాల్ పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో అర్ధరాత్రి దాటిన తరువాత తీరం దాటింది. రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ అతి భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించే గ్లాస్ బ్రిడ్జీలపై తిరగడం అంటే నిజంగానే అద్భుతమైన థ్రిల్. చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే మొన్నటి వరకూ అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లోనే ఇవి ఉండేవి. ఇప్పుడు ఇండియాలో కూడా గ్లాస్ బ్రిడ్జిలు వచ్చేశాయి. ఇండియాలో ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం.
Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్ విహార్ ఆస్పత్రిలోని బేబీ కేర్ సెంటర్లో చోటుచేసుకుంది.
Hyderabad tourist: హైదరాబాద్ టూరిస్టులకు కేరళలో వింత అనుభవం ఎదురైంది. కేరళలోని ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించడానికి హైదరాబాద్ నుంచి నలుగురు యువకులు బయల్దేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకుని అక్కడి ప్రదేశాలను తిరుగుతు ఎంజాయ్ చేస్తున్నారు.
JEE Advanced 2024: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే కీలకమైన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష రేపు జరగనుంది. మే 26 ఆదివారం జరగనున్న ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షలమంది హాజరుకానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.