పశ్చిమ బెంగాల్లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటి డార్జిలింగ్. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడవచ్చు. వేసవిలో ఇదొక బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. డార్జిలింగ్ టైగర్ హిల్ నుంచి మంచుతో కప్పుకున్న పర్వతాలు చూడవచ్చు. డార్జిలింగ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 2,567 మీటర్ల ఎత్తులో ఉంది
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్ హ్యాండెడ్గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
Bijnor wife Torture: మహిళ శాడిస్ట్ గా మారింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెడదామని భర్తకు చెప్పింది. భార్య పోరు పడలేక అతగాడు వేరేచోటకు షిఫ్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ చేసింది. ప్రతిరోజు భర్తకు చుక్కలు చూపించేది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Ooty-Kodaikanal Tour: వేసవి సెలవులు నడుస్తున్నాయి. దేశమంతా ఎండలు ఠారెత్తుతున్నాయి. సెలవులు ఎంజాయ్ చేసేందుకు, ఎండల్నించి ఉపశమనం పొందేందుకు చాలామంది చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. దక్షిణాదిన అలాంటి ప్రముఖ ప్రాంతాల్ని సందర్శించాలంటే కొన్ని తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో మూడో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 92 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి గందరగోళానికి గురికావట్లేదని కానీ, గణేషుడి ప్రతిమను తనతోపాటు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా నగదు స్వాధీనం స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో గుట్టల కొద్దీ నగదు పట్టుబడటం ఇపుడు జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది.
Lok Sabha Polls 2024 3rd Phase: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. నిన్నటితో (5-5-2024)న లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ప్రచారానికి తెర పడింది. ఈ ఎన్నికల్లో గుజరాత్లోని 25 లోక్ స్థానలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ సీట్లకు రేపు పోలింగ్ జరనుంది.
NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచించింది.
PF Withdrawal: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సేవింగ్ స్కీమ్ వర్తిస్తుంది. అటు ఉద్యోగి, ఇటు సంస్థ తరపున పీఎఫ్ ఎక్కౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.