After Elections Madhavi Latha Where She Is And What Doing: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
KT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
Telangana New Liquor Brands Like In AP What Is Minister Response: మందు బాబులకు అలర్ట్. ఏపీలో ఉన్న వింత వింత కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణలో కూడా వస్తున్నాయనే ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారంపై సంబంధిత మంత్రి ప్రకటన ఇదే!
Aleti Maheshwar Reddy U Tax Allegations On Uttam Kumar Reddy: మొన్న ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చాడు. మంత్రి ఉత్తమ్ కుంభకోణం చేశాడని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది.
MM Keeravani Jaya Jayahe Telangana Song: ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణకు కొత్త గీతం అందిస్తున్నారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కొత్తగా రూపొందిస్తున్నారు.
Mallareddy Revanth Reddy Appointment: తన భూమి కబ్జా విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేసినవారికి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డితో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మల్లారెడ్డికి రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
Telangana cops: తెలంగాణ పోలీసులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో దాదాపు 30 వేల ఫోన్ లను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐపీఎస్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.