Crime News: భువనగిరిలో ఎస్సీ బాలికల హస్టల్ లో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు అనునానస్పదంగా చనిపోయిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. హస్టల్ గదిలో భవ్య, వైష్ణవి విద్యార్థినులు గదిలో ఉరివేసుకుని కన్పించారు.
Hyderabad:మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దుర్గారావు కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.
Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
Hyderabad: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు ముందు అసెంబ్లీలో చర్చ పెడదాం వస్తారా.. అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చిద్దామన్నారు.
Wife Importance: భార్యలపై కోపం చూపించడం పౌరుషం అన్పించుకోదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పార్టీ సమావేశంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యలను బట్టలు పిండాలని, ఇంటి పనులు చేయాలని ఏ మత గ్రంథంలోను లేదన్నారు.
Hyderabad: ఉప్పల్ లో ప్రజల జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా?.. కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరిలో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు చూసి ప్రజలు మోసపోయారని కేటీఆర్ విమర్శించారు.
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Telangna: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయానికి సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. ఇక నుంచి తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ కు బదులుగా టీజీ గా మారుస్తూ క్యాబినెట్ ఆమోదానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
Telangana Government - Padma Award Winners: రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వారికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శిల్పాకళావేదికలో సన్మానించింది.
Hyderabad News: కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు అనవసరంగా ఆమెకు హైప్ క్రియేట్ చేశారని పక్క షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఆమె స్టాల్ వల్ల మా షాపులన్ని రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తనను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించట్లేదని అన్నారు.
JMM Camp at Hyderabad: మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిణామాలు తెలంగాణకు పాకాయి. అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు రక్షణ కోసం హైదరాబాద్కు చేరారు. రిసార్ట్ రాజకీయం భాగ్యనగర వేదికగా మొదలైంది. ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణనిస్తుండడం విశేషం.
Marital Affair: కొన్నిరోజులుగా బాలాజీ నగర్ లో ఉండే వివాహిత కావ్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోవాలని భర్త స్వామి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్య మాస్టర్ ప్లాన్ వేసింది.
Andhra and Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిన్న (గురువారం) మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీ ఎం అరుణ్ కుమార్ జైన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Kamareddy: కొన్నిరోజులుగా తన అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదని బావ మీద కోపం పెంచుకున్నాడు. పెద్దలంతా ఎంతగా చెప్పిన కూడా సదరు వ్యక్తి మాత్రం లాభం లేకండా పోయింది.
RTC MD Sajjanar: మగవాళ్లు కూడా బస్సులో రద్దీ లేకుండా ప్రయాణించడానికి టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పురుషులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Drunker Called to Ambulance: మద్యం మత్తులో తెలివి మరింత ఎక్కువ పని చేస్తదేమో.. లేకుంటే వింత వింత సమాధానాలు, చేష్టలకు పాల్పడతారు. ఇదే మత్తు మైకంలో ఓ తాగుబోతు నడవలేక 108 అంబులెన్స్కు ఫోన్ చేసి తనను పలానా చోట దించాలని కోరాడు. ఈ వింత సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.