PM Kisan Beneficiary Status List 2024: పీఎం కిసాన్ స్కీమ్ రూ.2 వేల నగదు బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. పీఎం నరేంద్ర మోదీ నేడు ఈ నగదును విడుదల చేయనున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండల సంగతి ఎలా ఉన్నా వెకేషన్ మాత్రం తప్పదు. మరీ ముఖ్యంగా పర్యాటకంపై ఆసక్తి ఉండేవారికి సైట్ సీయింగ్ చేసేవారికి. అందుకే ప్రతి యేటా మార్చ్ నెల వచ్చిందంటే చాలు సమ్మర్ వెకేషన్ చేయాల్సిందే. మార్చ్ నెలే ఎందుకంటే వర్షాలు, చలి ఎలానూ ఉండవు. ఇక వేసవి ఉష్ణోగ్రత అంతగా ఉండదు. దక్షిణ భారతదేశంలోని ప్రకృతి అందాలు, రమణీయత, రిచ్ కల్చర్ చారిత్రాత్మక ప్రాంతాలు చూడదగ్గవి. అలాంటి 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Couple Died: అభిషేక్, అంజలి సరదాగా ఎంజాయ్ చేయడానికి జూకు వెళ్లారు. వీరికి గతేడాది నవంబర్ 30 న పెళ్లిజరిగింది. ఎక్కడికెళ్లిన కూడా ఇద్దరు కలిసే ఉండేవారు. కానీ సోమవారం వీరు ఢిల్లీలోని జూకు వెళ్లినప్పుడు మాత్రం అనుకొని ఘటన జరిగింది.
Supreme Court: పతంజలి సంస్థ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే..
Minimum Age Class 1 Admission: విద్యార్థుల చదువుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక మార్పు చేసింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులతోపాటు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. తప్పక అమలుచేయాలని సూచించింది.
Lok Sabha Election 2024: మరి కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాజకీయం వేడెక్కింది. ఈసారి కూడా రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను క్వీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్టార్ నటుడిని బరిలోకి దింపబోతుంది.
Railway Recruitment 2024: నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఎదురుచూస్తున్నారికి గుడ్న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mission Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ వెలువడ్డాయి. నింగిలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు ఇవాళ అందరికీ పరిచయం కానున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
West Bengal: వెస్ట్ బెంగాల్ లోని శిలిగుడి సఫారీలో పార్కులలో సింహాలకు అక్బర్, సింహా అనే పేర్లు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
RPF Notification Full Details Here: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే నియామక బోర్డు మరో శుభవార్త వినిపించింది. రైల్వే శాఖలో మరో కీలకమైన ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది.
7th Pay Commission DA Hike News: వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ప్రకటన రానుంది. ప్రస్తుతం 46 శాతం డీఏ అందుతుండగా.. 4 శాతం పెంపుతో 50 శాతానికి చేరే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన జీతాలను జనవరి 1వ తేదీ నుంచి చెల్లించనున్నారు.
Allahabad Highcourt: అలహాబాద్ హైకోర్టు జ్ఞాన్వాపి కేసు విషయంలో మరో కీలక తీర్పు వెలువరించింది. హిందువులు జ్ఞాన్వాపి మసీదులోని వ్యాస్ తెహ్ఖానాలో ప్రార్థనలు కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్తో కూడిన సింగిల్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది.
Bengaluru Water Crisis: భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురైంది. అక్కడి ప్రజలు బిందెలు, క్యాన్లు, టిన్లు పట్టుకుని రోడ్లపై క్యూలో నిల్చొని నీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
Chhattisgarh: ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు కావాలని యువకుడు చేసిన పని తీవ్ర దుమారంగా మారింది. వృద్ధాప్యంలో జాగ్రత్తగాచూసుకొవాల్సిన మనవడు.. దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
ద్వారకకు కొత్త గుర్తింపు రానుంది. ఓఖా బెట్ సిగ్నేచర్ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దేశ ప్రదాని నరేంద్ర మోదీ చేతులమీదుగా రేపు ప్రారంభం కానుంది. దేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన ఇది. పుట్పాత్ రెండువైపులా పై భాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. వీటితో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ వచ్చే నెల నుంచి పెరగనుంది. మరోవైపు కనీస వేతనం భారీగా పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Police Constable Recruitment Exam Cancelled: నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు ఆట ఆడుకుంటున్నాయి. ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. తాజాగా ఇదే కారణంతో ఓ ఉద్యోగ ప్రకటన పరీక్ష రద్దయ్యింది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Rain Alert For Telugu States: మరి కొద్దిరోజుల్లో వేసవి ప్రారంభం కానుంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Modi Hilarious Fun: భార్యాభర్తల మధ్య గొడవ విషయమై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ఇదంతా ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జరిగింది. మరింత ఆసక్తికర సన్నివేశాలు అక్కడ చోటుచేసుకున్నాయి.
Devotees Died: కస్గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు, ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. ఘటన స్థలంలో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా గందర గోళంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.