Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
YS Sharmila Son Marriage Pics: రాజస్థాన్లోనూ జోధ్పూర్ ప్యాలెస్లో ఘనంగా వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో అట్టహాసంగా జరగ్గా ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం గమనార్హం.
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలైతే ఇక పోల్మేనేజ్మెంట్కు తిరుగుండదు.
BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
Madhya Pradesh Politics: దేశంలో మరి కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ పార్టీకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అటు ఇండియా కూటమి నుంచి పార్టీలు జారిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకుపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila son Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. అందరూ ఊహించినట్టే ఈ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Punganur Assembly Constituency: ఏపీలోని ఆ నియోజకవర్గం రెడ్ల కంచుకోటగా మారింది. అక్కడ రెడ్ల సామాజికవర్గానిదే పూర్తిగా రాజకీయ ఆధిపత్యం. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీకి పెట్టని కోటలా ఉన్న ఆ నియోజకవర్గంపై గత పదేళ్లుగా వైసీపీ కర్చీఫ్ వేసుకుని కూర్చొంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సారి అక్కడ ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. మళ్లీ అక్కడ అధికార వైసీపీ జెండానే ఎగురుతుందా..? లేక ఆ కోటను విపక్షాలు బద్ధలు కొడతాయా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Right to Education: విద్యాహక్కు చట్టాన్ని తొలిసారిగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో ప్రీ సీట్ల అడ్మిషన్లకై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Fibernet Scam: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
Andhr pradesh: కొన్ని నెలలుగా బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక కోళ్లు చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నెల్లూరులోని పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడినట్లు అధికారులు గుర్తించారు.
AP Rajyasabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని రాజ్యసభలో అత్యధిక సీట్లు కలిగిన నాలుగో పార్టీగా అవతరించింది. తెలుగుదేశం చరిత్రలో తొలిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయింది.
Tirupati: యువకుడు జూ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సింహంతో సెల్ఫీదిగడానికి సిద్ధపడ్డాడు. అంతే కాకుండా సింహం ముందు ఒక్కసారిగా తొడగొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని విషాదం చోటు చేసుకుంది.
Rajadhani Files: ఆంధ్ర ప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు సినిమాలను అస్త్రాలుగా వాడుతున్నాయి. ఈ కోవలో అధికార పార్టీకి బూస్ట్ ఇచ్చేలా యాత్ర 2 విడుదలైంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా 'రాజధాని ఫైల్స్' సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదలైన ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
AP Bhavan Assets: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని తెలుగు రాష్ట్రాల ఆస్థుల విభజనకు మార్గం సుగమమైంది. ఇక అధికారికంగా ఆస్థుల పంపిణీ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రగులుతోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి గుడ్న్యూస్ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ex IAS Officer Vijay Kumar: ఇప్పటికే రాజకీయాలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరేంటి? ఎవరు స్థాపించారు? ఆ పార్టీ లక్ష్యాలేమిటో అనేవి ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదం మరోసారి రచ్చగా మారుతోంది. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజధాని అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది.
APPSC Group 2: గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లును నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ. ఈ నెల 25 న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.