Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణలో తన బంధువును ఎంపీగా గెలిపించమని చిరంజీవి పిలుపు.. : తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు క్రతువు జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడతలో తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బంధువును గెలిపించమని చిరంజీవి పిలుపు నిచ్చారు.
TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు. ఆర్టీసీలోని డ్రైవర్, కండక్టర్ లతో పాటు సిబ్బంది అంతా ఒక మీదట ఫార్మల్ లోనే విధులకు రావాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేస్తారా.. రాష్ట్ర మంత్రి వర్గం లో చేరుతారా అన్న దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జీ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
BJP navneet Kaur: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న లోక్సభ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ సభలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఆసక్తి నెలికొంది. అందులో హైదరాబాద్ సహా ఏయే నియోజవకర్గాలు ఉన్నాయంటే..
Weather Report: నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు మొన్నటి వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. కానీ మొన్నటి నుంచి తెలంగాణలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాన వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.