Telangana Lok Sabha election 2024 Phase 4 Voting Live: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా.. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించనున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్సభకు సంబంధించి 543 లోక్సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
TS Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణలో తన బంధువును ఎంపీగా గెలిపించమని చిరంజీవి పిలుపు.. : తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు క్రతువు జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడతలో తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బంధువును గెలిపించమని చిరంజీవి పిలుపు నిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.