Siligiri Enclosure: గత కొన్ని సంవత్సరాలుగా, మతాంతర ప్రేమ వ్యవహారాలు, వివాహాల కేసులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పెళ్లిళ్లు, వరుసగా చోటు చేసుకున్న లవ్ జీహదీల ఘటనలు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Kerala news: కేరళ ప్రభుత్వ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది.
Delhi: ఢిల్లీలోని జఖీరా ఫ్లైఓవర్ సమీపంలో శనివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. దీంతో గూడ్స్ రైలు డబ్బాలన్ని ఒకవైపుగా వాలిపోయాయి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
EPFO Bans Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల తరువాత పేటీఎంకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పుడు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సైతం పేటీఏం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Viral News: తమ పొలాల్లో రైతులు గజానన్, రాహుల్ అనేక చోట్ల సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిరోజులుగా వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ పొలాల్లో సౌరశక్తితో నడిచే సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు..
ISRO Launch: అంతరిక్షంలో ఇస్రో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో ఉపగ్రహాన్ని పంపించనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మరో ఉపగ్రహం దూసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sonia Gandhi Election Affidavit: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తుండడంతో ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో కీలక విషయాలు పంచుకున్నారు. ఆమె ఆస్తుల లెక్కలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Paytm FASTag: జనవరి 31న RBI Paytm పేమెంట్ బ్యాంక్ ని నిషేధించిన తర్వాత FASTag వినియోగదారులు తమ కొత్త ఫాస్ట్ట్యాగ్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధీకృత బ్యాంకుల జాబితాను IHMCL విడుదల చేసింది.
SBI SCO Recruitment 2024: మీరు బ్యాంక్ ఉద్యోగం పొందడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
Delhi: అలీపూర్లో ఉన్న దయాల్పూర్ ఫ్యాక్టరీలో 11 కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలో మరికొందరు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్' పిలుపునిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలతో దేశంలో 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుంది. ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ప్రముఖులు చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులెవరో తెలుసుకుందాం..
Chalo Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి, టియర్ గ్యాస్ లు కూడా ప్రయోగించారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Electoral Bond Amendment: సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను వెంటనే నిషేధించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధమని ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. పార్టీల నిధుల మూలాన్ని దాచలేమని కోర్టు తన నిర్ణయంలో స్పష్టంగా పేర్కొంది.
Tripura: వసంత పంచమిని అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నిన్న జరిగిన ఈ వేడుకలను దేశమంతాట జరుపుకున్నారు. సరస్వతి దేవీ ఆలయాలంతో పాటు, అనేక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, శ్రీకారాలు రాయించారు. వేలాదిగా జంటలు ఈరోజున పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. ఇలాంటి పవిత్రమైన రోజున త్రిపురలో అపచారాం జరిగింది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
UPSC Civil Services Exam 2024: దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Bengaluru: బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం నేటి నుండి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అసలు బెంగుళూరులో లిక్కర్ బ్యాన్ ఎందుకు విధించారో తెలియాంటే ఈ స్టోరీ చదివేయండి.
Ayodhya Ram mandir Darshan: అయోధ్య ప్రారంభించిన సమయం నుంచి బాలరాముని దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు బాలరాముని దర్శనం కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.