Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
Polling Rules: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికలున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
Voters Protest Distributing Money Gifts In AP Elections: దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. కీలక నాయకులు పోటీ చేస్తున్న స్థానాల్లో భారీగా పంపకాలు, తాయిలాలు జరుగుతున్నాయి.
Vizag Flyover Accident: అతివేగంతో రావడం వల్ల ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
YS Vijayamma: ఎన్నికల వేళ జగన్ కు ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి తన నమస్కారాలు అంటూ పలకరించారు. కడపలో ఎంపీగా బరిలో నిలబడిన తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు.
Ap Assembly elections 2024: కడపలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్సార్, తన తండ్రి సోదర భావంతో ఉండేవారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
AP Elections 2024: దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపించింది. ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి గడువుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరు ఎక్కడనేది చూద్దాం.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
AP Weather Forecast: భారీ ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన ప్రజానీకానికి ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో విజయవాడ రోడ్లు జలమయమయ్యాయి. రానున్న 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేస్తారా.. రాష్ట్ర మంత్రి వర్గం లో చేరుతారా అన్న దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జీ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
Pawan Kalyan Revealed Personal Life Kids Education Family Details In Zee Telugu News Interview: ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.