BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం.. ఈసీపై న్యాయ పోరాటం

BRS Party Filed Petition Against Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా ఎన్నికల సమయంలో తమ పార్టీపై ఇబ్బందులకు గురి చేసేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మతపరమైన చిహ్నాలు, విద్వేష ప్రసంగాలు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పార్టీ పిటిషన్‌ వేసింది.

  • Zee Media Bureau
  • May 3, 2024, 05:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News