AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు అంచనా. భారీగా నమోదైన పోలింగ్ అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ధీమా పెంచుతోంది. పోలింగ్ సరళి మాత్రం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది
High Tension In Andhra Pradesh Polling Booths: ఏపీ భవిష్యత్కు కీలకమైన ఎన్నికలు కొన్నిచోట్ల హింసాత్మకంగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదాలు చోటుచేసుకుని పరస్పరం దాడులు జరిగాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Land titling Act: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
YCP Election Manifesto: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలించిన వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలిస్తామని తన మేనిఫెస్టోతో తెలిపింది.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
CM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..? అని ప్రశ్నించారు.
YCP Election Manifesto: ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా జరుగుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే మరోవైపు అధికార, ప్రతిపక్షాలు మేనిఫెస్టోపై దృష్టి పెడుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.