BJP Candidates List For AP Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ తాజాగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి.
Arvind Kejriwal Health Condition Critical: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో కుటుంబసభ్యులతోపాటు ఢిల్లీలో ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ED Files Case On CM Daughter:దేశంలో ఈడీ దూకుడు ప్రస్తుతం తీవ్ర సంచలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు,మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా, ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
Sania Mirza: కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వింబూల్టన్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సానియా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ తరువాత కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలనం రేపుతున్నారు. జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు. మరోవైపు ఇవాళ జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Ys Jagan Bus Yatra: ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగే బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.
KTR Fires On Revanth Reddy: లోక్సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా అనర్హత వేటు వేయిస్తామన్నారు.
Nagar Kurnool Loksabha: నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా ప్రధాన పార్టీల నుంచి మంచి పట్టున్న నాయకులకు కట్టబెట్టారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి అభ్యుర్థుల గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. చివరికి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
BRS Loksabha List: తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. తాజాగా బీఆర్ఎస్ కూడా మొత్తం 17 మంది లోక్సభ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పోటీలో ఉండటం విశేషం.
AP Voters list 2024: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ రెండూ కలిపి జరగనున్నాయి. మరి మీ ఓటు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్ చేసుకోవచ్చనే వివరాలు తెలుసుకుందాం.
TS Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Telangana Congress: లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ లోక్సభలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు టికెట్ల ఖరారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
Loksabha Elections 2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లు ఎప్పట్నించి ఎప్పటి వరకూ స్వీకరిస్తారు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IT Raids On Chatneys: ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్పై ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చట్నీసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. చట్నీస్ సంస్థ యజమానీ అట్లూరి పద్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. దీంతో ఇది రాజకీయాంగా తీవ్ర వివాదంగా మారింది.
Telangana Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటీవల పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో జాయిన్ అవున్నారు. ఈ ఘటనపై తాజాగా, బీఆర్ఎస్ నాయకులు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
Telangana Governor Resigns: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Loksabha Elections Impact: దేశంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రధానంగా వివిధ పరీక్షలపై ప్రభావం చూపించనుంది. ముఖ్యమైన పరీక్షలు కావడంతో కొన్ని వాయిదా పడ్డాయి. మరి కొన్ని వాయిదా పడనున్నాయి. ఏయే పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడనుందో తెలుసుకుందాం.
Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.