Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
EC Serious On Post Election Riots In Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటన చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి తొలగించడంతోపాటు బదిలీ వేటు వేసింది.
Telugu States Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాల్గో దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో ఈ నెల 13న జరిగిన నాల్గో విడత ఎన్నికలతో ఇక్కడ ఓ అంకం పూర్తైయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్టేనా.. ? ఎన్నికల కమిషన్ ఏమి చెబుతోంది.
Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.
Andhra Pradesh Election Polling 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికల క్రతవు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
High Tension In Andhra Pradesh Polling Booths: ఏపీ భవిష్యత్కు కీలకమైన ఎన్నికలు కొన్నిచోట్ల హింసాత్మకంగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదాలు చోటుచేసుకుని పరస్పరం దాడులు జరిగాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఎంపీ అభ్యర్ధుల పోటీ చేస్తోన్న సీట్లపై ఆసక్తి నెలకొంది.
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
Voters Protest Distributing Money Gifts In AP Elections: దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. కీలక నాయకులు పోటీ చేస్తున్న స్థానాల్లో భారీగా పంపకాలు, తాయిలాలు జరుగుతున్నాయి.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
YS Sharmila Radio Gift To Narendra Modi: ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం చేస్తూనే సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన షర్మిల ఈ సందర్భంగా మోదీకి టేప్ రికార్డర్/ రేడియోను గిఫ్ట్గా పంపారు.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
TDP-Janasena Manifest Highlights: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అధికారమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల హామీలు ఏమేం ఉన్నాయంటే..?
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
Pawan Kalyan Warns To Jagan: తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పెళ్లాలను తిట్టే మూర్ఖుడు జగన్ అని మండిపడ్డారు. ఇంకోసారి తన పెళ్లిళ్లపై విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు.
KA Paul Prajashanti Party Symbol: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. హెలికాప్టర్ గుర్తును కాకుండా 'మట్టికుండ'ను ప్రకటించింది. ఈ విషయాన్ని పాల్ స్వయంగా తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.