AP EAPCET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లేదా ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనుంది ఉన్నత విద్యామండలి. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఎలా చెక్ చెసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
After Vacation YS Jagan CBN Pawan And Other Political Leaders When Return To AP: ఎన్నికల సమరం ముగిసింది.. ఇక ప్రజా తీర్పు రావడమే ఆలస్యం. కొంచెం విరామం లభించడంతో దేశ, విదేశాలకు వ్యక్తిగత పర్యటనల కోసం వెళ్లిన రాజకీయ నాయకులు తిరుగుముఖం పడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు ఏపీకి తరలివస్తున్నారు.
Water Contaminated: విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషితమైన నీళ్లు తాగి ఇద్దరు మరణించారు. వంద మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Ap High Court: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains Alert: ఊహించినట్టే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తున్నాయి. ఈ నెల 31 నాటికి కేరళను తాకుతుండగా, 2వ తేదీన ఏపీలో ప్రవేశించనున్నాయి. ఫలితంగా జూన్ నెలలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Crore Of Value Diamonds Found In Kurnool District: రాయలసీమ రతనాలసీమ అనేది అక్షరసత్యమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే బంగారు గనులు సీమలో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమవగా.. తాజాగా వర్షానికి సీమ జిల్లాల్లో విలువైన వజ్రాలు లభించాయి. దీంతో ప్రజలు రాత్రికి రాత్రి లక్షాధికారులు అవుతున్నారు.
AP Elections Survey: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నిశ్శబ్ద ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందోననే ఆందోళన నెలకొంది. మరో 8 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానుండగా ఉత్కంఠ పెరిగిపోతోంది.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Remal Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా ఊహించినట్టే తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంగా కదులుతూ పశ్చిమ బెంగాల్ వైపుకు దూసుకెళ్తోంది. రానున్న రెండ్రోజుల్లో ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Loksabha elections 2024: ఇరు తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ ఘటనలు జరుగుతున్న జనసేనాని ఏమాత్రం స్పందించడంలేదు. రేవ్ పార్టీ, మాచర్ల గొడవలు, అల్లు అర్జున్ ఘటనపై కూడా పవన్ కళ్యాన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాలు చర్చ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Nandyala Police Suspend: నంద్యాలలో హిరో అల్లు అర్జున్ పర్యాటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్పై వేటుకు కారణమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించారు.
Postal Ballot Votes New Records In Andhra Pradesh Elections: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేశారు. తమకు దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా ఉద్యోగులందరూ ఓట్లు గంపగుత్తగా వేశారు. అయితే బ్యాలెట్ ఓటర్లు ఎవరి తరఫున ఉన్నారనేది ఉత్కంఠ నెలకొంది.
TTD Break darshan: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజులుగా ఎండాకాలం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పొటెత్తున్నారు. ఈ క్రమంలో సర్వదర్శనం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు.
Betting On YS Jagan Pulivendula And Pawan Kalyan Pithapuram Results: భారీ ఓటింగ్తో దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుండగా.. గెలుపోటములపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్, పవన్ కల్యాణ్పై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Petition In AP High Court: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.